ఇందుకు ప్రత్యామ్నయంగా లింక్ రోడ్డు నుంచి విడుతల వారీగా కొండ మీదకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొండ పై నుంచి కిందకి వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి. రహదారిపై పడిన రాళ్లను సిబ్బంది ఇప్పటికే తొలగించడం మొదలెట్టారు. మరికొద్ది కాసేపట్లోనే రాకపోకలను అనుమతించే అవకాశం కనిపిస్తోంది. తిరుమలలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి.
ఇందుకు ప్రత్యామ్నయంగా లింక్ రోడ్డు నుంచి విడుతల వారీగా కొండ మీదకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొండ పై నుంచి కిందకి వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి. రహదారిపై పడిన రాళ్లను సిబ్బంది ఇప్పటికే తొలగించడం మొదలెట్టారు. మరికొద్ది కాసేపట్లోనే రాకపోకలను అనుమతించే అవకాశం కనిపిస్తోంది. తిరుమలలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి.