పీఆర్సీ సహా ప్రభుత్వం ముందుంచిన పలు డిమాండ్స్ పై సమావేశంలో చర్చించాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టనున్నారు. ఇప్పటికే ఏపిజేఏసీ, ఏపిజేఏసీ అమరావతి నేతలు సీఎస్ సమీర్ శర్మకు ఉద్యమ కార్యాచరణ నోటీస్ అందించారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని తిరుపతిలో తనను కలిసిన ఉద్యోగులకు హామీ ఇచ్చారు సీఎం జగన్. ఇప్పుడు జరిగే సమావేశంలో ఉద్యోగ సంఘాలకు క్లారిటీ ఇవ్వనున్నారు ప్రభుత్వ ఉన్నతాధికారులు. తమ ప్రధాన డిమాండ్ల పరిష్కరానికి హామీ రాకుండా ఉద్యమం నుంచి వెనక్కి తగ్గేది లేదని పేర్కొంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.
పీఆర్సీ సహా ప్రభుత్వం ముందుంచిన పలు డిమాండ్స్ పై సమావేశంలో చర్చించాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టనున్నారు. ఇప్పటికే ఏపిజేఏసీ, ఏపిజేఏసీ అమరావతి నేతలు సీఎస్ సమీర్ శర్మకు ఉద్యమ కార్యాచరణ నోటీస్ అందించారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని తిరుపతిలో తనను కలిసిన ఉద్యోగులకు హామీ ఇచ్చారు సీఎం జగన్. ఇప్పుడు జరిగే సమావేశంలో ఉద్యోగ సంఘాలకు క్లారిటీ ఇవ్వనున్నారు ప్రభుత్వ ఉన్నతాధికారులు. తమ ప్రధాన డిమాండ్ల పరిష్కరానికి హామీ రాకుండా ఉద్యమం నుంచి వెనక్కి తగ్గేది లేదని పేర్కొంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.