ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి జనం కంటే ధనమే ముఖ్యమైనదని నారా లోకేష్ ఆరోపించారు. కడప జిల్లా నందలూరు మండలంలో ఇసుక విక్రయాలను వెంటనే ప్రారంభించడం ఏమిటి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రశ్నించారు. ఇసుక మాఫియాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా పట్టనన్ను వ్యవహరిస్తోందని పేర్కొన్నారు నారా లోకేష్.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి జనం కంటే ధనమే ముఖ్యమైనదని నారా లోకేష్ ఆరోపించారు. కడప జిల్లా నందలూరు మండలంలో ఇసుక విక్రయాలను వెంటనే ప్రారంభించడం ఏమిటి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రశ్నించారు. ఇసుక మాఫియాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా పట్టనన్ను వ్యవహరిస్తోందని పేర్కొన్నారు నారా లోకేష్.