బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కంటే ముందు కేంద్ర మంత్రి అజయ్ భట్కు కూడా కరోనా సోకింది. ఆ తరువాత అతని ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అదేవిదంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్బొమ్మైకి కోవిడ్ పాజిటివ్ తేలింది. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండడం.. పాజిటివ్ రిపోర్టు రావడంతో అతడిని తన ఇంట్లో క్వారంటైన్లో ఉన్నారు. అదేవిధంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కరోనా పాజిటివ్ సోకడంతో హోంక్వారంటైన్లో ఉన్నారు. ఇలా కరోనా దేశవ్యాప్తంగా అందరినీ వెంటాడుతుంది.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కంటే ముందు కేంద్ర మంత్రి అజయ్ భట్కు కూడా కరోనా సోకింది. ఆ తరువాత అతని ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అదేవిదంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్బొమ్మైకి కోవిడ్ పాజిటివ్ తేలింది. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండడం.. పాజిటివ్ రిపోర్టు రావడంతో అతడిని తన ఇంట్లో క్వారంటైన్లో ఉన్నారు. అదేవిధంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కరోనా పాజిటివ్ సోకడంతో హోంక్వారంటైన్లో ఉన్నారు. ఇలా కరోనా దేశవ్యాప్తంగా అందరినీ వెంటాడుతుంది.