ఇప్పటి వరకు 29,563 ఎకరాల భూముల రీసర్వే పూర్తి చేశారు. నేడు 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. మొత్తం జూన్ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలోని భూముల రీసర్వే పూర్తి చేయనున్నారు. ఈ పథకం ద్వారా భూములపై క్లారిటీ రానుంది. గ్రామాల్లోని అనేక భూ వివాదాలకు ఫుల్ స్టాప్ పడనుంది. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఈ పనులు చేపడుతున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఇప్పటి వరకు 29,563 ఎకరాల భూముల రీసర్వే పూర్తి చేశారు. నేడు 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. మొత్తం జూన్ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలోని భూముల రీసర్వే పూర్తి చేయనున్నారు. ఈ పథకం ద్వారా భూములపై క్లారిటీ రానుంది. గ్రామాల్లోని అనేక భూ వివాదాలకు ఫుల్ స్టాప్ పడనుంది. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఈ పనులు చేపడుతున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.