ఆన్లైన్ ద్వారా వైద్యులతో కోవిడ్ బాధితులు మాట్లాడే అవకాశమును కల్పించారు. రాష్ట్రంలోని నిపుణులతో వైద్య బృందం ఏర్పాటు చేసారు. ఈ వైద్య బృందంలో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్వరరావు కూడా ఉన్నారు. రోజూ ఉదయం 7 గంటల నుంచి ఆన్లైన్లో కోవిడ్ రోగులకు సూచనలు చెప్పనున్నారు. రోగుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ మందులు, కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఏడాది రూ.175 కోట్లతో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలను అందించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ కోవిడ్ వేళ లక్షలాది మందికి ఇంటి వద్దే ఆహారం అందించినది.
ఆన్లైన్ ద్వారా వైద్యులతో కోవిడ్ బాధితులు మాట్లాడే అవకాశమును కల్పించారు. రాష్ట్రంలోని నిపుణులతో వైద్య బృందం ఏర్పాటు చేసారు. ఈ వైద్య బృందంలో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్వరరావు కూడా ఉన్నారు. రోజూ ఉదయం 7 గంటల నుంచి ఆన్లైన్లో కోవిడ్ రోగులకు సూచనలు చెప్పనున్నారు. రోగుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ మందులు, కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఏడాది రూ.175 కోట్లతో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలను అందించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ కోవిడ్ వేళ లక్షలాది మందికి ఇంటి వద్దే ఆహారం అందించినది.