తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద ఉన్న సర్వే నెంబర్ 108, 124 పుష్కర కాలువ, సూయిజ్ నిర్మాణ పనులను భూపతి రాజ్యలక్ష్మితో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్ అనే వ్యక్తి ధ్వంసం చేసారంటూ.. పోలీసులు కేసు నమోదు చేసారు. ప్రభుత్వ ఆస్తులను అధికారుల అనుమతి లేకుండా ధ్వంసం చేసినందుకే కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇకపోతే తూర్పు గోదావరి జిల్లాలోనే ఉన్నట్టు తెలుస్తోంది. రవితేజ తల్లి పై కేసు నమోదు పట్ల ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద ఉన్న సర్వే నెంబర్ 108, 124 పుష్కర కాలువ, సూయిజ్ నిర్మాణ పనులను భూపతి రాజ్యలక్ష్మితో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్ అనే వ్యక్తి ధ్వంసం చేసారంటూ.. పోలీసులు కేసు నమోదు చేసారు. ప్రభుత్వ ఆస్తులను అధికారుల అనుమతి లేకుండా ధ్వంసం చేసినందుకే కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇకపోతే తూర్పు గోదావరి జిల్లాలోనే ఉన్నట్టు తెలుస్తోంది. రవితేజ తల్లి పై కేసు నమోదు పట్ల ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.