ప్రస్తుతం నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనీల్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిథ్యం వహిస్తూ ఉన్నారు. ఆ తరువాత మంత్రి అయ్యారు. 2009లో అనీల్ యాదవ్పై 90 ఓట్ల మెజార్టీతో ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి అనిల్పై 19వేల మెజార్టీతో ఓడిపోయారు. 2009లో స్థానం నుంచి పొంగూరు నారాయణ టీడీపీ తరుపున పోటీ చేశారు. శ్రీధర్ కృష్ణారెడ్డి మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనీల్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిథ్యం వహిస్తూ ఉన్నారు. ఆ తరువాత మంత్రి అయ్యారు. 2009లో అనీల్ యాదవ్పై 90 ఓట్ల మెజార్టీతో ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి అనిల్పై 19వేల మెజార్టీతో ఓడిపోయారు. 2009లో స్థానం నుంచి పొంగూరు నారాయణ టీడీపీ తరుపున పోటీ చేశారు. శ్రీధర్ కృష్ణారెడ్డి మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.