అసలు ఇంతకీ కేసు ఏంటంటే.. యంగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ యాజమాన్యంలోని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ గతంలో నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించేది. యంగ్ ఇండియాకు ఖర్గే సీఈవోగా ఏజెఎల్కు బన్సల్ ఎండీగా పని చేశారు. ఇదే యంగ్ ఇండియాలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ప్రమోటర్లు, వాటాదారులు కూడా . ఈ సంస్ధల్లో అక్రమ లావాదేవీలు జరిగాయంటూ 2013లో ఈడీ కేసు నమోదు చేసింది.
అసలు ఇంతకీ కేసు ఏంటంటే.. యంగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ యాజమాన్యంలోని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ గతంలో నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించేది. యంగ్ ఇండియాకు ఖర్గే సీఈవోగా ఏజెఎల్కు బన్సల్ ఎండీగా పని చేశారు. ఇదే యంగ్ ఇండియాలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ప్రమోటర్లు, వాటాదారులు కూడా . ఈ సంస్ధల్లో అక్రమ లావాదేవీలు జరిగాయంటూ 2013లో ఈడీ కేసు నమోదు చేసింది.