ఇక విదేశీ పర్యటనలో మే 22, 23, 24 తేదీల్లో దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవుతారు. అక్కడ పలు విదేశీ కార్పోరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం జగన్ వరుసగా సమావేశం కానున్నారు. దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులోని ఏపీ పెవిలియన్ కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతోంది. వాటిలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత ఈనెల 25 తేదీ నుంచి సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన ఉంటుంది.
ఇక విదేశీ పర్యటనలో మే 22, 23, 24 తేదీల్లో దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవుతారు. అక్కడ పలు విదేశీ కార్పోరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం జగన్ వరుసగా సమావేశం కానున్నారు. దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులోని ఏపీ పెవిలియన్ కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతోంది. వాటిలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత ఈనెల 25 తేదీ నుంచి సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన ఉంటుంది.