పులివెందులలో బస్టాండ్ కట్టలేని వాళ్లు 3 రాజధానులు కడతారా అంటూ చంద్రబాబు జగన్ ను నిలదీశారు. పులివెందులలో రైతులకు బీమా ఎందుకు రావడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంకా చాలా విషయాలు చంద్రబాబు మాట్లాడారు. అవన్నీ ఓకే.. కానీ.. గతంలో చంద్రబాబు కూడా ఇలాగే చేసిన విషయం మాత్రం మరచిపోతున్నారు. 2014లో తెలంగాణకు చెందిన గరికిపాటి మోహన రావుకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇప్పించారు.
పులివెందులలో బస్టాండ్ కట్టలేని వాళ్లు 3 రాజధానులు కడతారా అంటూ చంద్రబాబు జగన్ ను నిలదీశారు. పులివెందులలో రైతులకు బీమా ఎందుకు రావడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంకా చాలా విషయాలు చంద్రబాబు మాట్లాడారు. అవన్నీ ఓకే.. కానీ.. గతంలో చంద్రబాబు కూడా ఇలాగే చేసిన విషయం మాత్రం మరచిపోతున్నారు. 2014లో తెలంగాణకు చెందిన గరికిపాటి మోహన రావుకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇప్పించారు.