ఏప్రిల్, మే నెల బియ్యాన్ని తక్షణమే పేదలకు అందచేయాలని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు డిమాండ్ చేసారు. వైసీపీ పేదల వ్యతిరేక ప్రభుత్వమని రేషన్ బియ్యం రద్దుతో మరోసారి రుజువైందని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. పేదల పొట్టకొడుతూ వారి పాలిట కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరించటం దిగజారుడేనని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
ఏప్రిల్, మే నెల బియ్యాన్ని తక్షణమే పేదలకు అందచేయాలని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు డిమాండ్ చేసారు. వైసీపీ పేదల వ్యతిరేక ప్రభుత్వమని రేషన్ బియ్యం రద్దుతో మరోసారి రుజువైందని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. పేదల పొట్టకొడుతూ వారి పాలిట కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరించటం దిగజారుడేనని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.