హైదరాబాద్లో రేపు ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ చెన్నై వెళ్తారు. అక్కడ 31వేల 4వందల కోట్ల రూపాయల విలువైన 11 ప్రాజక్టులకు శంఖుస్థాపన చేస్తారు. కొన్ని ప్రాజక్టులను జాతికి అంకితం చేయనున్నారు. 28వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఆరు కీలక ప్రాజక్టులకు శంఖుస్థాపన చేస్తారు. రైల్వే లైన్లు, సబర్బన్ ప్రాజక్టులు, సహజవాయు సరఫరా పైపులైను మార్గాలు, ప్రధాని ఆవాస్ యోజన్ అర్బన్ ప్రాజక్టులు ప్రారంభించనున్నారు.
హైదరాబాద్లో రేపు ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ చెన్నై వెళ్తారు. అక్కడ 31వేల 4వందల కోట్ల రూపాయల విలువైన 11 ప్రాజక్టులకు శంఖుస్థాపన చేస్తారు. కొన్ని ప్రాజక్టులను జాతికి అంకితం చేయనున్నారు. 28వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఆరు కీలక ప్రాజక్టులకు శంఖుస్థాపన చేస్తారు. రైల్వే లైన్లు, సబర్బన్ ప్రాజక్టులు, సహజవాయు సరఫరా పైపులైను మార్గాలు, ప్రధాని ఆవాస్ యోజన్ అర్బన్ ప్రాజక్టులు ప్రారంభించనున్నారు.