అంతే కాదు.. తన కొడుకు ఓ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే.. టాక్సులు వేసి 800 మిలియన్ల రూపాయలు వసూలు చేశానని చెప్పుకొచ్చారు. ఇదందా ఎందుకు చెప్పారంటే.. తానెంతో నిక్కచ్చి మనిషినో అని వివరించేందుకు ఈ డైలాగులన్నీ చెప్పారు. ప్రధాని షరీఫ్తో పాటు ఆయన కుమారులు హంజా, సులేమాన్లపై 2020 నవంబరులో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసుకు విచారణకు హాజరైన పాక్ ప్రధాని ఈ కామెంట్లు చేశారు.
అంతే కాదు.. తన కొడుకు ఓ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే.. టాక్సులు వేసి 800 మిలియన్ల రూపాయలు వసూలు చేశానని చెప్పుకొచ్చారు. ఇదందా ఎందుకు చెప్పారంటే.. తానెంతో నిక్కచ్చి మనిషినో అని వివరించేందుకు ఈ డైలాగులన్నీ చెప్పారు. ప్రధాని షరీఫ్తో పాటు ఆయన కుమారులు హంజా, సులేమాన్లపై 2020 నవంబరులో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసుకు విచారణకు హాజరైన పాక్ ప్రధాని ఈ కామెంట్లు చేశారు.