దావోస్ లో పెట్టుబడిదారులు కేటీఆర్ ని కలిశారు కానీ.. జగన్ దగ్గరికి ఒక్కరు కూడా ఎందుకు రాలేదని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. జగన్ పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి అంటున్న సీపీఐ నేత రామకృష్ణ.. చెప్పుకోవడానికి ఏమి లేక బస్ యాత్రలు చేయిస్తున్నారని మండిపడ్డారు. బస్ యాత్ర చేసిన మంత్రులంతా డమ్మీలేనని.. ఆ మంత్రులు గుండె మీద చెయ్ వేసుకుని అధికారం ఉందొ లేదో చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు.
దావోస్ లో పెట్టుబడిదారులు కేటీఆర్ ని కలిశారు కానీ.. జగన్ దగ్గరికి ఒక్కరు కూడా ఎందుకు రాలేదని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. జగన్ పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి అంటున్న సీపీఐ నేత రామకృష్ణ.. చెప్పుకోవడానికి ఏమి లేక బస్ యాత్రలు చేయిస్తున్నారని మండిపడ్డారు. బస్ యాత్ర చేసిన మంత్రులంతా డమ్మీలేనని.. ఆ మంత్రులు గుండె మీద చెయ్ వేసుకుని అధికారం ఉందొ లేదో చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు.