హిందూ ఆలయంపై దాడి అంశంపై పాకిస్థాన్ ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ తన నిరసనను తెలియజేసింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి అరవిందమ్ బాగ్చి ప్రకటించారు. పాక్లోని మైనార్టీల రక్షణ, భద్రత, యోగక్షేమాల కోసం తగిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్కు చెప్పింది. అయితే పాకిస్తాన్ వర్గాలు మాత్రం సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని తెలిపాయి. ఇలాంటి ఘటనలతో పాకిస్తాన్లోని హిందువుల్లో భయాలు నెలకొంటున్నాయి.
హిందూ ఆలయంపై దాడి అంశంపై పాకిస్థాన్ ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ తన నిరసనను తెలియజేసింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి అరవిందమ్ బాగ్చి ప్రకటించారు. పాక్లోని మైనార్టీల రక్షణ, భద్రత, యోగక్షేమాల కోసం తగిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్కు చెప్పింది. అయితే పాకిస్తాన్ వర్గాలు మాత్రం సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని తెలిపాయి. ఇలాంటి ఘటనలతో పాకిస్తాన్లోని హిందువుల్లో భయాలు నెలకొంటున్నాయి.