ఇదే అదనుగా ఏపీ సీఎం జగన్.. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టాలని హర్ష కుమార్ సూచిస్తున్నారు. కానీ సీఎం జగన్ తన కేసుల గురించి భయపడితే మాత్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని హర్ష కుమార్ హెచ్చరిస్తున్నారు. రాజమండ్రిలో సెప్టెంబర్ 25న ఎస్సీ సింహ గర్జన నిర్వహిస్తామని హర్ష కుమార్ తెలిపారు. మైనారిటీలను కలుపుకొని ఎస్సీ సింహ గర్జనకు వెళ్తామని హర్ష కుమార్ అంటున్నారు.
ఇదే అదనుగా ఏపీ సీఎం జగన్.. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టాలని హర్ష కుమార్ సూచిస్తున్నారు. కానీ సీఎం జగన్ తన కేసుల గురించి భయపడితే మాత్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని హర్ష కుమార్ హెచ్చరిస్తున్నారు. రాజమండ్రిలో సెప్టెంబర్ 25న ఎస్సీ సింహ గర్జన నిర్వహిస్తామని హర్ష కుమార్ తెలిపారు. మైనారిటీలను కలుపుకొని ఎస్సీ సింహ గర్జనకు వెళ్తామని హర్ష కుమార్ అంటున్నారు.