రాజమండ్రి వద్ద 12 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. అవును.. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. తాను కూడా రాజమండ్రి వద్ద 12 ఎకరాలు భూమి కౌలుకు తీసుకుని సేంద్రీయ సేద్యం చేస్తున్నానని.. మొదటి పంట తీసుకోబోతున్నానని హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలిపారు. సేంద్రీయ సేద్యంలో రెండు మూడేళ్ళపాటు తగ్గే దిగుబడులపై ప్రభుత్వం భరోసా ఇస్తే బాగుంటుందన్న లక్ష్మినారాయణ.. సర్టిఫికేషన్ ఏజెన్సీ వ్యవస్థ బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాజమండ్రి వద్ద 12 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. అవును.. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. తాను కూడా రాజమండ్రి వద్ద 12 ఎకరాలు భూమి కౌలుకు తీసుకుని సేంద్రీయ సేద్యం చేస్తున్నానని.. మొదటి పంట తీసుకోబోతున్నానని హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలిపారు. సేంద్రీయ సేద్యంలో రెండు మూడేళ్ళపాటు తగ్గే దిగుబడులపై ప్రభుత్వం భరోసా ఇస్తే బాగుంటుందన్న లక్ష్మినారాయణ.. సర్టిఫికేషన్ ఏజెన్సీ వ్యవస్థ బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.