అలాగే రైతులు, మత్స్యకారుల ఉపాధి రక్షణకు భారత్ చేసిన కృషి ఫలించింది. సముద్ర లోతుల్లో చేపలు పట్టడాన్ని నియంత్రించాలన్న భారత విజ్ఞప్తిని W.T.O పరిగణనలోకి తీసుకుంది. స్విట్జర్లాండ్ లోని జెనీవాలో నాలుగు రోజులపాటు జరిగిన W.T.O సభ్యదేశాల మంత్రుల భేటీలో ఇండియాకు గోయల్ నాయకత్వం వహించారు. ఆహార భద్రతకు సంబంధించిన చర్చల్లోనూ పురోగతి కనిపించింది. ప్రపంచ ఆహార కార్యక్రమానికి అందేవాటిపై ఎలాంటి నిషేధం ఉండొద్దన్న ఒప్పందాన్ని భారత ప్రభుత్వ అభ్యంతరాల మేరకు సవరించింది. శభాష్ ఇండియా.
అలాగే రైతులు, మత్స్యకారుల ఉపాధి రక్షణకు భారత్ చేసిన కృషి ఫలించింది. సముద్ర లోతుల్లో చేపలు పట్టడాన్ని నియంత్రించాలన్న భారత విజ్ఞప్తిని W.T.O పరిగణనలోకి తీసుకుంది. స్విట్జర్లాండ్ లోని జెనీవాలో నాలుగు రోజులపాటు జరిగిన W.T.O సభ్యదేశాల మంత్రుల భేటీలో ఇండియాకు గోయల్ నాయకత్వం వహించారు. ఆహార భద్రతకు సంబంధించిన చర్చల్లోనూ పురోగతి కనిపించింది. ప్రపంచ ఆహార కార్యక్రమానికి అందేవాటిపై ఎలాంటి నిషేధం ఉండొద్దన్న ఒప్పందాన్ని భారత ప్రభుత్వ అభ్యంతరాల మేరకు సవరించింది. శభాష్ ఇండియా.