ప్రస్తుతం అసెంబ్లీ సీట్ల సంఖ్య కశ్మీర్ ప్రాంతంలో 47, జమ్మూలో 43కు పెరిగాయి. జమ్మూకశ్మీర్ లో 2018 జూన్ నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్రం 2019లో రద్దు చేసిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ను రెండు వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా బీజేపీ సర్కారు ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం అసెంబ్లీ సీట్ల సంఖ్య కశ్మీర్ ప్రాంతంలో 47, జమ్మూలో 43కు పెరిగాయి. జమ్మూకశ్మీర్ లో 2018 జూన్ నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్రం 2019లో రద్దు చేసిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ను రెండు వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా బీజేపీ సర్కారు ఏర్పాటు చేసింది.