ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్, చైనా ప్రతిపాదనను చైనా నిలిపేసింది. ఇంతకీ ఈ మక్కీ ఎవడంటే.. లష్కరే తోయిబా చీఫ్ , ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయ్యీద్ కు వీడు బంధువు అవుతాడు. లష్కరే తోయిబా నాయకత్వంలో వివిధ హోదాల్లో ఈ మక్కీ పని చేసిన చరిత్ర ఉంది. వీడిని ఇప్పటికే అమెరికా ఉగ్రవాదిగా గుర్తించింది కూడా. అయితే.. మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చివరి నిమిషంలో చైనా అడ్డుకుంది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్, చైనా ప్రతిపాదనను చైనా నిలిపేసింది. ఇంతకీ ఈ మక్కీ ఎవడంటే.. లష్కరే తోయిబా చీఫ్ , ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయ్యీద్ కు వీడు బంధువు అవుతాడు. లష్కరే తోయిబా నాయకత్వంలో వివిధ హోదాల్లో ఈ మక్కీ పని చేసిన చరిత్ర ఉంది. వీడిని ఇప్పటికే అమెరికా ఉగ్రవాదిగా గుర్తించింది కూడా. అయితే.. మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చివరి నిమిషంలో చైనా అడ్డుకుంది.