ఈ ఏడాది చివరిలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వచ్చే ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, తెలంగాణ, కర్ణాటక, త్రిపుర ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్నవే ఎక్కువ. ఎలాగూ ఎస్టీలకు ఇప్పటి వరకూ ఈ పదవి దక్కలేదు. ద్రౌపది ముర్మును ఎంపిక చేస్తే.. ఈ రాష్ట్రాల ఎన్నికల్లో ఘనంగా చెప్పుకోవచ్చన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఎస్టీలకు బలమైన సంకేతం ఇవ్వడానికి ద్రౌపదికి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది చివరిలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వచ్చే ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, తెలంగాణ, కర్ణాటక, త్రిపుర ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్నవే ఎక్కువ. ఎలాగూ ఎస్టీలకు ఇప్పటి వరకూ ఈ పదవి దక్కలేదు. ద్రౌపది ముర్మును ఎంపిక చేస్తే.. ఈ రాష్ట్రాల ఎన్నికల్లో ఘనంగా చెప్పుకోవచ్చన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఎస్టీలకు బలమైన సంకేతం ఇవ్వడానికి ద్రౌపదికి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.