బ్యాంకులను మోసగించిన వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో... ఇప్పటి వరకూ ఇదే అతి పెద్దది కావడం విశేషం. ఈ కేసుకు సంబంధించి ముంబయిలోని 12చోట్ల సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత DHFLతోపాటు ఆ సంస్థ మాజీ ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధ్వాన్, అమరిల్లీస్ రియల్టర్స్కు చెందిన సుధాకర్శెట్టి, మరో ఆరుగురు బిల్డర్లపై కేసు నమోదు చేశారు. 2010-2018 మధ్య 17 బ్యాంకుల కన్సార్టియం 42, 871 కోట్ల రుణాలు ఇచ్చింది. అయితే.. 2019 నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి.
బ్యాంకులను మోసగించిన వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో... ఇప్పటి వరకూ ఇదే అతి పెద్దది కావడం విశేషం. ఈ కేసుకు సంబంధించి ముంబయిలోని 12చోట్ల సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత DHFLతోపాటు ఆ సంస్థ మాజీ ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధ్వాన్, అమరిల్లీస్ రియల్టర్స్కు చెందిన సుధాకర్శెట్టి, మరో ఆరుగురు బిల్డర్లపై కేసు నమోదు చేశారు. 2010-2018 మధ్య 17 బ్యాంకుల కన్సార్టియం 42, 871 కోట్ల రుణాలు ఇచ్చింది. అయితే.. 2019 నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి.