అలాగే ప్రభుత్వం ఇచ్చే రూ. 15 వేలలోల రూ.2 వేలు కోత అనేది పాఠశాల నిర్వహణకు ఖర్చు చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. ఇదే సమయలో ఇంటర్ ఫలితాలు గత ఫలితాలు కంటే మెరుగ్గానే ఉన్నాయని మంత్రి బొత్స అంటున్నారు. ఉపాధ్యాయ కొరతపై సంఘాలతో చర్చ జరుపుతామన్నారు. పాఠశాల, కళాశాలల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
అలాగే ప్రభుత్వం ఇచ్చే రూ. 15 వేలలోల రూ.2 వేలు కోత అనేది పాఠశాల నిర్వహణకు ఖర్చు చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. ఇదే సమయలో ఇంటర్ ఫలితాలు గత ఫలితాలు కంటే మెరుగ్గానే ఉన్నాయని మంత్రి బొత్స అంటున్నారు. ఉపాధ్యాయ కొరతపై సంఘాలతో చర్చ జరుపుతామన్నారు. పాఠశాల, కళాశాలల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.