తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన వేరుశెనగ పొలంలో కలుపు తీస్తున్న వారిని పరామర్శించారు. ఓటు ఎవరికి వేస్తారు.. వైకాపా గుర్తు ఏంటని.. ప్రశ్నించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వారితోపాటు కొంతసేపు వేరుశనగ పంటలో మంత్రి కలుపు తీశారు. జగనన్న మన కోసం ఎన్నో చేస్తున్నాడని.. ఆయన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని మంత్రి ఉషశ్రీ చరణ్ ఆ కూలి మహిళలకు గుర్తు చేశారు.
తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన వేరుశెనగ పొలంలో కలుపు తీస్తున్న వారిని పరామర్శించారు. ఓటు ఎవరికి వేస్తారు.. వైకాపా గుర్తు ఏంటని.. ప్రశ్నించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వారితోపాటు కొంతసేపు వేరుశనగ పంటలో మంత్రి కలుపు తీశారు. జగనన్న మన కోసం ఎన్నో చేస్తున్నాడని.. ఆయన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని మంత్రి ఉషశ్రీ చరణ్ ఆ కూలి మహిళలకు గుర్తు చేశారు.