ఖరీఫ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇ–క్రాపింగ్, ధాన్యం కొనుగోళ్లు అంశాలపై ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ లో రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ–క్రాపింగ్ చేయాలని అధికారులను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ డేటా ఆధారంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఇతరత్రా ఏ కష్టం వచ్చినా రైతును ఆదుకునేందుకు వీలు ఉంటుంది. ఇ–క్రాప్ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
ఖరీఫ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇ–క్రాపింగ్, ధాన్యం కొనుగోళ్లు అంశాలపై ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ లో రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ–క్రాపింగ్ చేయాలని అధికారులను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ డేటా ఆధారంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఇతరత్రా ఏ కష్టం వచ్చినా రైతును ఆదుకునేందుకు వీలు ఉంటుంది. ఇ–క్రాప్ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.