రావాల్సిన గిట్టుబాటు ధరలో ఒక్క రూపాయికూడా తగ్గకుండా రైతుకు రావాలని సీఎం జగన్ అన్నారు. పాలకులుగా, అధికారులుగా మనం గొంతు లేని వారిపక్షాన నిలవాలన్న సీఎం.. పంటలకు అందే ధర విషయంలో రైతుల పక్షాన మనం నిలవాలి అన్నారు. కొనుగోలు చేయడమే కాకుండా,ఎంఎస్పీ కూడా కల్పించాల్సిన బాధ్యత మనదేనని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.
రావాల్సిన గిట్టుబాటు ధరలో ఒక్క రూపాయికూడా తగ్గకుండా రైతుకు రావాలని సీఎం జగన్ అన్నారు. పాలకులుగా, అధికారులుగా మనం గొంతు లేని వారిపక్షాన నిలవాలన్న సీఎం.. పంటలకు అందే ధర విషయంలో రైతుల పక్షాన మనం నిలవాలి అన్నారు. కొనుగోలు చేయడమే కాకుండా,ఎంఎస్పీ కూడా కల్పించాల్సిన బాధ్యత మనదేనని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.