ఈ రెండింటిలోనూ 50 ఉందని.. ఈ పరిణామాలకు ఏదైనా సంబంధం ఉందంటారా అంటూ సెటైర్ వేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అస్సాం వంటి రాష్ట్రాలకు తరలించడం.. ఖరీదైన హోటళ్లలో వసతి కల్పించడానికి భారీగానే ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఇంధనధరలను తగ్గిస్తామని కొత్త సీఎం ఏక్ నాథ్ శిందే అసెంబ్లీ వేదికగా చెప్పారు. అయితే.. ఆ మరుసటి రోజే గ్యాస్ ధరలు పెరిగాయి.
ఈ రెండింటిలోనూ 50 ఉందని.. ఈ పరిణామాలకు ఏదైనా సంబంధం ఉందంటారా అంటూ సెటైర్ వేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అస్సాం వంటి రాష్ట్రాలకు తరలించడం.. ఖరీదైన హోటళ్లలో వసతి కల్పించడానికి భారీగానే ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఇంధనధరలను తగ్గిస్తామని కొత్త సీఎం ఏక్ నాథ్ శిందే అసెంబ్లీ వేదికగా చెప్పారు. అయితే.. ఆ మరుసటి రోజే గ్యాస్ ధరలు పెరిగాయి.