2016, 2018లో తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. అయితే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు స్పష్టం చేశారు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుందన్న కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు .. హై పవర్ కమిటీ అనుమతిస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
2016, 2018లో తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. అయితే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు స్పష్టం చేశారు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుందన్న కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు .. హై పవర్ కమిటీ అనుమతిస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంటుందన్నారు.