సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రానికి చెందిన అర్ఎస్ఎస్ ప్రచారక్ ను నియమించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే తెలంగాణ పార్టీ వ్యవహారాలకు సహా ఇంఛార్జిను కూడా నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు. కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేసినందువల్ల.. ఆయనతో అమీ తుమీ తేల్చుకోవాలని బీజేపీ అధిష్టానం సీరియస్గానే భావిస్తున్నట్టు తెలుస్తోంది.
సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రానికి చెందిన అర్ఎస్ఎస్ ప్రచారక్ ను నియమించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే తెలంగాణ పార్టీ వ్యవహారాలకు సహా ఇంఛార్జిను కూడా నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు. కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేసినందువల్ల.. ఆయనతో అమీ తుమీ తేల్చుకోవాలని బీజేపీ అధిష్టానం సీరియస్గానే భావిస్తున్నట్టు తెలుస్తోంది.