ఈ విషయమై కేంద్రంతో వివాదం ఏర్పడినా రాజీ పడేదిలేదని కేరళ ప్రకటించింది. నిత్యావసర వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తేవటంపై జోక్యం చేసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఇప్పటికే మోడీకి లేఖ రాశారు కూడా. ప్యాక్ చేసిన నిత్యావసరాలను జీఎస్టీ పరిధిలోకి తేవటం మంచిది కాదంటున్న కేరళ.. దీనివల్ చిన్న దుకాణాల్లో కొనుగోలుచేసే వినియోగదారులపై భారం పడుతుందంటున్నారు. అందుకే కేరళ సీఎం ఈ విషయంపై ప్రధానికి లేఖ రాశారు. నిత్యావసరాలపై జీఎస్టీ ఉపసంహరించాలని కోరారు.
ఈ విషయమై కేంద్రంతో వివాదం ఏర్పడినా రాజీ పడేదిలేదని కేరళ ప్రకటించింది. నిత్యావసర వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తేవటంపై జోక్యం చేసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఇప్పటికే మోడీకి లేఖ రాశారు కూడా. ప్యాక్ చేసిన నిత్యావసరాలను జీఎస్టీ పరిధిలోకి తేవటం మంచిది కాదంటున్న కేరళ.. దీనివల్ చిన్న దుకాణాల్లో కొనుగోలుచేసే వినియోగదారులపై భారం పడుతుందంటున్నారు. అందుకే కేరళ సీఎం ఈ విషయంపై ప్రధానికి లేఖ రాశారు. నిత్యావసరాలపై జీఎస్టీ ఉపసంహరించాలని కోరారు.