అయితే.. నూతన ప్రభుత్వ రంగ సంస్థ విధానం ప్రకారం... వ్యూహాత్మకేతర పరిశ్రమల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి కులస్తే తెలిపారు. సొంత గనుల కోసం చత్తీస్ఘడ్, ఒడిస్సాలను కేంద్ర ఉక్కుశాఖ కోరినట్లు కేంద్ర మంత్రి తన జవాబులో పేర్కొన్నారు. అంటే మొత్తానికి విశాఖ ఉక్కు లాభాలలో ఉందని కేంద్రం కూడా ఒప్పుకుంటూనే.. అయినా సరే అమ్మేస్తామని తేల్చి చెప్పిందన్నమాట.
అయితే.. నూతన ప్రభుత్వ రంగ సంస్థ విధానం ప్రకారం... వ్యూహాత్మకేతర పరిశ్రమల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి కులస్తే తెలిపారు. సొంత గనుల కోసం చత్తీస్ఘడ్, ఒడిస్సాలను కేంద్ర ఉక్కుశాఖ కోరినట్లు కేంద్ర మంత్రి తన జవాబులో పేర్కొన్నారు. అంటే మొత్తానికి విశాఖ ఉక్కు లాభాలలో ఉందని కేంద్రం కూడా ఒప్పుకుంటూనే.. అయినా సరే అమ్మేస్తామని తేల్చి చెప్పిందన్నమాట.