ఈ లేఖ మేరకు.. వేతన బిల్లుల కోసం కొత్త హెడ్ లను కేటాయించటంతో పాటు 768 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. అంతే కాదు.. ఇప్పటి వరకూ ప్రోబెషన్ పూర్తి చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రమే కొత్త పే స్కేళ్ల ప్రకారం వేతనాలను చెల్లించేందుకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు విడుదల చేసింది.
ఈ లేఖ మేరకు.. వేతన బిల్లుల కోసం కొత్త హెడ్ లను కేటాయించటంతో పాటు 768 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. అంతే కాదు.. ఇప్పటి వరకూ ప్రోబెషన్ పూర్తి చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రమే కొత్త పే స్కేళ్ల ప్రకారం వేతనాలను చెల్లించేందుకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు విడుదల చేసింది.