‘సీతారామం’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడిన సినీ నిర్మాత అశ్వినీ దత్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబే మళ్లీ అధికారంలోకి రావాలని.. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందని అశ్వినీ దత్ అన్నారు. అశ్వినీదత్ తెలుగు దేశం మద్దతు దారు అన్న సంగతి తెలిసిందే. తెలుగు దేశం తరపన ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కూడా. టీడీపీ నేతగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సహజమే అయినా.. తిరుపతి గురించి ఈ స్థాయిలో విమర్శించడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది.
‘సీతారామం’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడిన సినీ నిర్మాత అశ్వినీ దత్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబే మళ్లీ అధికారంలోకి రావాలని.. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందని అశ్వినీ దత్ అన్నారు. అశ్వినీదత్ తెలుగు దేశం మద్దతు దారు అన్న సంగతి తెలిసిందే. తెలుగు దేశం తరపన ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కూడా. టీడీపీ నేతగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సహజమే అయినా.. తిరుపతి గురించి ఈ స్థాయిలో విమర్శించడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది.