బీసీలకు విద్యా ఉద్యోగ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో బిసిలకు అన్యాయం జరుగుతూనే ఉందని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు పేర్కొన్నారు. బిసి ల సమస్యల పరిష్కారం కోరుతూ న్యూఢిల్లీలోని ఆగస్టు 7, 8, 9 తేదీలలో తల్కటోరా స్టేడియం వద్ద జాతీయ మహాసభ నిర్వహిస్తున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు తెలిపారు. ఈ మహా సభ లో బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు విజ్ఞప్తి చేశారు.
బీసీలకు విద్యా ఉద్యోగ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో బిసిలకు అన్యాయం జరుగుతూనే ఉందని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు పేర్కొన్నారు. బిసి ల సమస్యల పరిష్కారం కోరుతూ న్యూఢిల్లీలోని ఆగస్టు 7, 8, 9 తేదీలలో తల్కటోరా స్టేడియం వద్ద జాతీయ మహాసభ నిర్వహిస్తున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు తెలిపారు. ఈ మహా సభ లో బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు విజ్ఞప్తి చేశారు.