గతంలో పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇచ్చారని నేతలు గుర్తు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులగా పనిచేస్తున్న వారందరికీ ఒకే తరహా వేతనం అమలుచేయాలని నేతలు కోరారు . సిబ్బంది సమస్యలు విన్న కమిషనర్ జె నివాస్ సమావేశాన్ని ఈనెల 18 కి వాయిదా వేశారు . సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
గతంలో పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇచ్చారని నేతలు గుర్తు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులగా పనిచేస్తున్న వారందరికీ ఒకే తరహా వేతనం అమలుచేయాలని నేతలు కోరారు . సిబ్బంది సమస్యలు విన్న కమిషనర్ జె నివాస్ సమావేశాన్ని ఈనెల 18 కి వాయిదా వేశారు . సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.