ఈ ఇంటర్వ్యూ స్పెషాలిటీ ఏంటంటే.. నిర్మాత చార్మీ.. హీరో విజయ్ దేవరకొండను, పూరీ జగన్నాథ్ను ఇంటర్వ్యూ చేసింది. ఫ్యాన్స్ నుంచి వచ్చిన ప్రశ్నలను చార్మీ అడిగింది. అందులో భాగంగా కరోనా సమయంలో లైగర్ సినిమాను ఓటీటీకి ఇవ్వమని ఓ భారీ ఆఫర్ వచ్చిందని తెలిపారు. అలాంటి ఫ్యాన్సీ ఆఫర్ను వదిలేయడానికి ఎంతో ధైర్యం ఉండాలని చార్మీ అంటే.. అప్పట్లో చేతిలో రూపాయి లేక నువ్వు ఎంత ఏడ్చావో నాకు తెలుసంటూ పూరీ గుర్తు చేసుకున్నారు. అభిమానులు నుంచి వచ్చిన అనేక ప్రశ్నలను ఛార్మి అడిగిన ఈ ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైంది. ఫుల్ ఇంటర్వ్యూ 19 న రాబోతోంది.
ఈ ఇంటర్వ్యూ స్పెషాలిటీ ఏంటంటే.. నిర్మాత చార్మీ.. హీరో విజయ్ దేవరకొండను, పూరీ జగన్నాథ్ను ఇంటర్వ్యూ చేసింది. ఫ్యాన్స్ నుంచి వచ్చిన ప్రశ్నలను చార్మీ అడిగింది. అందులో భాగంగా కరోనా సమయంలో లైగర్ సినిమాను ఓటీటీకి ఇవ్వమని ఓ భారీ ఆఫర్ వచ్చిందని తెలిపారు. అలాంటి ఫ్యాన్సీ ఆఫర్ను వదిలేయడానికి ఎంతో ధైర్యం ఉండాలని చార్మీ అంటే.. అప్పట్లో చేతిలో రూపాయి లేక నువ్వు ఎంత ఏడ్చావో నాకు తెలుసంటూ పూరీ గుర్తు చేసుకున్నారు. అభిమానులు నుంచి వచ్చిన అనేక ప్రశ్నలను ఛార్మి అడిగిన ఈ ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైంది. ఫుల్ ఇంటర్వ్యూ 19 న రాబోతోంది.