అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్పొరేటీకరణ గురించి ప్రభుత్వం ఆలోచించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచిస్తున్నారు. అప్పుడే అవన్నీ ఆర్ బీఐ నియంత్రణలోకి వస్తాయని దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. పీఎస్బీలను ప్రైవేటీకరిస్తే బ్యాంకింగ్ వ్యవస్థ సామర్థ్యం మెరుగుపడుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెబుతున్నారు. అయితే.. ఇదే సమయంలో దీనివల్ల ప్రాధాన్య రంగాలకు రుణాల జారీలో రాజీపడటం ప్రతికూలాంశంగా మారే ప్రమాదం కూడా ఉందన్నారు. 2020లో ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకులను విలీనం చేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్పొరేటీకరణ గురించి ప్రభుత్వం ఆలోచించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచిస్తున్నారు. అప్పుడే అవన్నీ ఆర్ బీఐ నియంత్రణలోకి వస్తాయని దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. పీఎస్బీలను ప్రైవేటీకరిస్తే బ్యాంకింగ్ వ్యవస్థ సామర్థ్యం మెరుగుపడుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెబుతున్నారు. అయితే.. ఇదే సమయంలో దీనివల్ల ప్రాధాన్య రంగాలకు రుణాల జారీలో రాజీపడటం ప్రతికూలాంశంగా మారే ప్రమాదం కూడా ఉందన్నారు. 2020లో ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకులను విలీనం చేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.