వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర హింగోలీలోని కపడసింగి తండాలో ఈ విచిత్రం జరిగింది. సుభాశ్ అనే దంపతులకు ఆరు నెలల క్రితం ఈ పాప జన్మించింది. పుట్టుకతోనే బాలిక నుదుటి భాగంలో ఎరుపు, పసుపు రంగు మచ్చలు ఉన్నాయి. అవి వయసుతోపాటే పెరుగుతున్నాయి. క్రమంగా కుంకుమ రంగులోకి మారాయి. దీంతో ఆ పాప నుదురు మొత్తం కుంకుమ రంగులోకి వచ్చేసింది. దీంతో స్థానికులు ఆ పాపను అమ్మ వారి అవతారంగా భావిస్తున్నారు. అమ్మవారుగా భావించి పూజలు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర హింగోలీలోని కపడసింగి తండాలో ఈ విచిత్రం జరిగింది. సుభాశ్ అనే దంపతులకు ఆరు నెలల క్రితం ఈ పాప జన్మించింది. పుట్టుకతోనే బాలిక నుదుటి భాగంలో ఎరుపు, పసుపు రంగు మచ్చలు ఉన్నాయి. అవి వయసుతోపాటే పెరుగుతున్నాయి. క్రమంగా కుంకుమ రంగులోకి మారాయి. దీంతో ఆ పాప నుదురు మొత్తం కుంకుమ రంగులోకి వచ్చేసింది. దీంతో స్థానికులు ఆ పాపను అమ్మ వారి అవతారంగా భావిస్తున్నారు. అమ్మవారుగా భావించి పూజలు చేస్తున్నారు.