ఆలయ నిర్మాణానికి మొత్తం రూ.1800 కోట్ల దాకా ఖర్చుకావొచ్చునని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ ప్రకటన వెలువరించింది. తాజాగా ఈ ట్రస్ట్ ఫైజాబాబ్ సర్క్యూట్ హౌస్లో సుదీర్ఘంగా సమావేశమైంది. రామాలయ నిర్మాణాన్ని సమీక్షించింది. కొత్తగా ఎలాంటి విధివిధానాలు అవలంభించాలనే అంశంపై చర్చించి ఆమోదం తెలిపింది. ఈ కీలక సమావేశానికి మొత్తం 15 మంది ట్రస్టు సభ్యులు హాజరయ్యారు.
ఆలయ నిర్మాణానికి మొత్తం రూ.1800 కోట్ల దాకా ఖర్చుకావొచ్చునని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ ప్రకటన వెలువరించింది. తాజాగా ఈ ట్రస్ట్ ఫైజాబాబ్ సర్క్యూట్ హౌస్లో సుదీర్ఘంగా సమావేశమైంది. రామాలయ నిర్మాణాన్ని సమీక్షించింది. కొత్తగా ఎలాంటి విధివిధానాలు అవలంభించాలనే అంశంపై చర్చించి ఆమోదం తెలిపింది. ఈ కీలక సమావేశానికి మొత్తం 15 మంది ట్రస్టు సభ్యులు హాజరయ్యారు.