కాంగ్రెస్ పాలనలో 2006-07 లో 3038 కోర్టు అంచనా తో 268 కిలోమీటర్లు 50 శాతం మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించే షరతుతో మంజూరు అయిందని ఆయన తెలిపారు. రూ 351 కోట్లు ఖర్చు చేసి కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కిలోమీటర్లు పూర్తి అయిందని అన్నారు. నాడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మ్యాచింగ్ గ్రాండ్ విడుదల కాలేదని దీంతో రైల్వే శాఖ పనులు నిలిపి వేసిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో 2006-07 లో 3038 కోర్టు అంచనా తో 268 కిలోమీటర్లు 50 శాతం మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించే షరతుతో మంజూరు అయిందని ఆయన తెలిపారు. రూ 351 కోట్లు ఖర్చు చేసి కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కిలోమీటర్లు పూర్తి అయిందని అన్నారు. నాడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మ్యాచింగ్ గ్రాండ్ విడుదల కాలేదని దీంతో రైల్వే శాఖ పనులు నిలిపి వేసిందని పేర్కొన్నారు.