రాష్ట్రంలో మద్యం మాఫియా, భూ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఇసుక మాఫియా పెరిగిపోయాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. బంగారం దొరికినంత సులభంగా ఇసుక దొరకడం లేదని ఎద్దేవా చేశారు. రోడ్ల నిర్మాణం, గ్రామాల అభివృద్ధి విషయంలో చంద్రబాబు, జగన్ జీరోలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. ఆ విషయంలో మోదీని హీరోగా అభివర్ణించారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో సర్పంచులకు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు హెచ్చరించారు.
రాష్ట్రంలో మద్యం మాఫియా, భూ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఇసుక మాఫియా పెరిగిపోయాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. బంగారం దొరికినంత సులభంగా ఇసుక దొరకడం లేదని ఎద్దేవా చేశారు. రోడ్ల నిర్మాణం, గ్రామాల అభివృద్ధి విషయంలో చంద్రబాబు, జగన్ జీరోలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. ఆ విషయంలో మోదీని హీరోగా అభివర్ణించారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో సర్పంచులకు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు హెచ్చరించారు.