ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతుందని.. దమ్ముంటే ఈ కేసు విచారణ కూడా సుప్రీంకోర్టుకు ఇవ్వాలని పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. కమిటీ నివేదికతో పాటు మూడేళ్ళ సమాచారం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాలని డిమాండ్ చేశారు. నివేదిక బయటకు రాకుంటే ఎదో జరిగిపోయిందని చెప్పేవారని పయ్యావుల కేశవ్ విమర్శించారు.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతుందని.. దమ్ముంటే ఈ కేసు విచారణ కూడా సుప్రీంకోర్టుకు ఇవ్వాలని పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. కమిటీ నివేదికతో పాటు మూడేళ్ళ సమాచారం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాలని డిమాండ్ చేశారు. నివేదిక బయటకు రాకుంటే ఎదో జరిగిపోయిందని చెప్పేవారని పయ్యావుల కేశవ్ విమర్శించారు.