ఈ కేసులో కీలక సాక్షి.. డ్రైవర్ దస్తగిరిని మరోసారి సీబీఐ విచారించడం కలకలం సృష్టిస్తోంది. వివేకా హత్య కేసులో సాక్షులను కొందరు నిందితులు బెదిరిస్తున్నారని.. కేసు విచారణ ఏపీలో కాకుండా హైదరాబాద్ కు మార్చాలని ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు మళ్లీ దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే గతంలోనూ చాలాసార్లు సీబీఐ కేసు చేధించినట్టే కనిపించింది. కానీ ఏ ఫలితం లేదు. మరి ఈసారి కూడా అంతేనా.. ఏదైనా అరెస్టులు ఉంటాయా అన్నది చూడాలి.
ఈ కేసులో కీలక సాక్షి.. డ్రైవర్ దస్తగిరిని మరోసారి సీబీఐ విచారించడం కలకలం సృష్టిస్తోంది. వివేకా హత్య కేసులో సాక్షులను కొందరు నిందితులు బెదిరిస్తున్నారని.. కేసు విచారణ ఏపీలో కాకుండా హైదరాబాద్ కు మార్చాలని ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు మళ్లీ దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే గతంలోనూ చాలాసార్లు సీబీఐ కేసు చేధించినట్టే కనిపించింది. కానీ ఏ ఫలితం లేదు. మరి ఈసారి కూడా అంతేనా.. ఏదైనా అరెస్టులు ఉంటాయా అన్నది చూడాలి.