అర్హులైన పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు జగన్ సర్కారు ఈ ఆర్ధిక సాయం అందించనుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. దాని ద్వారా నేరుగా మహిళల ఖాతాల్లోనే డబ్బులు జమ కానున్నాయి. మొత్తం 26లక్షల 39 వేల703 మంది మహిళల అకౌంట్లలోకి 4వేల 949.44 కోట్ల నిధులను సీఎం జగన్ పంపనున్నారు.
అర్హులైన పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు జగన్ సర్కారు ఈ ఆర్ధిక సాయం అందించనుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. దాని ద్వారా నేరుగా మహిళల ఖాతాల్లోనే డబ్బులు జమ కానున్నాయి. మొత్తం 26లక్షల 39 వేల703 మంది మహిళల అకౌంట్లలోకి 4వేల 949.44 కోట్ల నిధులను సీఎం జగన్ పంపనున్నారు.