అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో పంటల సాగుపై అధ్యయనం చేసినట్లు వారు తెలిపారు. తర్వాత ఆర్డీటీ ఏకలజీ సెంటర్ లో గ్లోబల్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విదేశీయులకు అవసరమైన సహాయం అందిస్తామని ఆయన సమావేశంలో ప్రతినిధులకు తెలిపారు. సమావేశంలో విదేశీయుల అభిప్రాయాలను మంత్రి కాకాని గోవర్ధన్ తెలుసుకున్నారు.
అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో పంటల సాగుపై అధ్యయనం చేసినట్లు వారు తెలిపారు. తర్వాత ఆర్డీటీ ఏకలజీ సెంటర్ లో గ్లోబల్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విదేశీయులకు అవసరమైన సహాయం అందిస్తామని ఆయన సమావేశంలో ప్రతినిధులకు తెలిపారు. సమావేశంలో విదేశీయుల అభిప్రాయాలను మంత్రి కాకాని గోవర్ధన్ తెలుసుకున్నారు.