అనకాపల్లి జిల్లా మాడుగులలో మూడో విడత చేయూత సంబరాలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజి గ్రౌండ్ లో నిర్వహించారు. అనంతరం 5,518 మందికి రూ.10 కోట్ల 35 లక్షల చెక్కును మహిళలకు అందజేశారు. తర్వాత ప్రభుత్వ కళాశాలలో నాడు- నేడులో రూ.కోటి 20 లక్షలతో చేపట్టనున్న పనులకు ఉప ముఖ్యమంత్రి బూడి, అనకాపల్లి ఎం.పీ సత్యవతి భూమి పూజ చేశారు.
అనకాపల్లి జిల్లా మాడుగులలో మూడో విడత చేయూత సంబరాలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజి గ్రౌండ్ లో నిర్వహించారు. అనంతరం 5,518 మందికి రూ.10 కోట్ల 35 లక్షల చెక్కును మహిళలకు అందజేశారు. తర్వాత ప్రభుత్వ కళాశాలలో నాడు- నేడులో రూ.కోటి 20 లక్షలతో చేపట్టనున్న పనులకు ఉప ముఖ్యమంత్రి బూడి, అనకాపల్లి ఎం.పీ సత్యవతి భూమి పూజ చేశారు.