జగన్ సర్కారు ప్రజలపై వేసిన పన్నుల భారాన్ని, నిత్యావసర సరుకుల ధరల వివరాలను కరపత్రం రూపంలో ప్రజలకు తెలియజేశారు. గ్రామంలో లోకేష్ పర్యటిస్తుండగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రజలతో కలసి చీకట్లోనే తిరిగారు. పెరిగిన ఇంటి, చెత్త పన్ను, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అడ్డగోలుగా పన్నులు వేసి ప్రజలను దోచుకుంటున్నారని లోకేష్ చెప్పారు. పన్నుల భారం తగ్గాలంటే చంద్రన్న ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు.
జగన్ సర్కారు ప్రజలపై వేసిన పన్నుల భారాన్ని, నిత్యావసర సరుకుల ధరల వివరాలను కరపత్రం రూపంలో ప్రజలకు తెలియజేశారు. గ్రామంలో లోకేష్ పర్యటిస్తుండగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రజలతో కలసి చీకట్లోనే తిరిగారు. పెరిగిన ఇంటి, చెత్త పన్ను, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అడ్డగోలుగా పన్నులు వేసి ప్రజలను దోచుకుంటున్నారని లోకేష్ చెప్పారు. పన్నుల భారం తగ్గాలంటే చంద్రన్న ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు.