అది జరిగిన కొన్నాళ్లకు 2వేల రూపాయల నోటును కేంద్రం తీసుకొచ్చింది. మోదీ నిర్ణయాన్ని కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. అప్పుడే నోట్ల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 2016 డిసెంబరు 16నే సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్లను రాజ్యాంగ ధర్మసనానికి బదిలీ చేసింది. అయితే ఇప్పటివరకూ వాటిపై విచారణ చేపట్టలేదు. ఇప్పుడు విచారణ చేయబోతోంది.
అది జరిగిన కొన్నాళ్లకు 2వేల రూపాయల నోటును కేంద్రం తీసుకొచ్చింది. మోదీ నిర్ణయాన్ని కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. అప్పుడే నోట్ల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 2016 డిసెంబరు 16నే సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్లను రాజ్యాంగ ధర్మసనానికి బదిలీ చేసింది. అయితే ఇప్పటివరకూ వాటిపై విచారణ చేపట్టలేదు. ఇప్పుడు విచారణ చేయబోతోంది.