ప్రభుత్వం ఇప్పటికైనా అంబేడ్కర్ స్మృతి వనం పనులను ప్రారంభించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని నేతలు హెచ్చరించారు. అమరావతి అంబేద్కర్ స్మృతి వనం లో పెరిగిపోయిన పిచ్చి మొక్కలను దళిత బహుజన ఐకాస నేతలు తొలగించారు. స్మృతి వనంలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో అంబేద్కర్ విగ్రహం కనిపించకుండా పెరిగిన పిచ్చి మొక్కలను కన్వీనర్ చిలకా బసవయ్య అధ్వర్యంలో నాయకులు పిచ్చి మొక్కలు తొలగించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా అంబేడ్కర్ స్మృతి వనం పనులను ప్రారంభించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని నేతలు హెచ్చరించారు. అమరావతి అంబేద్కర్ స్మృతి వనం లో పెరిగిపోయిన పిచ్చి మొక్కలను దళిత బహుజన ఐకాస నేతలు తొలగించారు. స్మృతి వనంలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో అంబేద్కర్ విగ్రహం కనిపించకుండా పెరిగిన పిచ్చి మొక్కలను కన్వీనర్ చిలకా బసవయ్య అధ్వర్యంలో నాయకులు పిచ్చి మొక్కలు తొలగించారు.